రంపచోడవరంలో విద్యార్థులతో చంద్రబాబు, లోకేష్ భోజనం: పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహారంపై సీఎం కీలక ఆదేశాలు.. CM Chandrababu, Minister Lokesh share meal with students, stress nutritional food in schools
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల ఎదుగుదలకు తగినట్లుగా మిల్లెట్ చిక్కీలు, రాగి జావ అందించాలని, రీజినల్ మెనూతో పాటు విద్యార్థుల ఆరోగ్య వివరాలను సంజీవని డేటాతో అనుసంధానించి నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Read more