విశాఖలో గూగుల్ ఏఐ హబ్, భారీ డేటా సెంటర్ల ఏర్పాటుతో అభివృద్ధి ఆశలు పెరుగుతున్నాయి. అదే సమయంలో నీరు, విద్యుత్తు, పర్యావరణ ప్రభావంపై ప్రచారం వేడెక్కుతోంది. నిజమైన ఆందోళనలు ఏవి, దుష్ప్రచారం ఎక్కడ మొదలవుతోంది, ప్రభుత్వం ఏం చెబుతోంది అనే అంశాలను విశ్లేషించే ప్రత్యేక ఎడిటోరియల్.