బియ్యం ధర తగ్గించిన ఏపీ ప్రభుత్వం: విజయవాడలో విక్రయాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల / AP Govt Starts Subsidized Rice Sales at ₹50 per Kg Across State
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడలో ఈ ప్రత్యేక విక్రయాల కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లుల ద్వారా బిపిటి రా బియ్యం కిలో రూ.50, సూపర్ ఫైన్ బియ్యం రూ.52 కి అందజేస్తున్నారు.
Read more