ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

బియ్యం ధర తగ్గించిన ఏపీ ప్రభుత్వం: విజయవాడలో విక్రయాలను ప్రారంభించిన మంత్రి నాదెండ్ల / AP Govt Starts Subsidized Rice Sales at ₹50 per Kg Across State

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడలో ఈ ప్రత్యేక విక్రయాల కార్యక్రమాన్ని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లు, రైస్ మిల్లుల ద్వారా బిపిటి రా బియ్యం కిలో రూ.50, సూపర్ ఫైన్ బియ్యం రూ.52 కి అందజేస్తున్నారు.

Read more
ఆంధ్రప్రదేశ్ఎడిటోరియల్జాతీయ వార్తలుతెలంగాణ

భోగాపురం సాక్షిగా రాజకీయ సందేశం: ఏపీకి ప్రగతి వరం.. తెలంగాణకు పెండింగ్ పర్వం! / Bhogapuram Growth Push Highlights Telangana’s Pending Projects

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరిచింది. అదే సమయంలో మెట్రో, రింగ్ రోడ్డు, సాగునీరు, పారిశ్రామిక ప్రాజెక్టులపై తెలంగాణ కేంద్ర నిర్ణయాల కోసం ఎదురుచూస్తోంది. రెండు రాష్ట్రాలపై కేంద్ర విధానాన్ని విశ్లేషించే ప్రత్యేక సంపాదకీయం.

Read more
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో మారిన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు / PM Modi Unleashes Mega Infrastructure Boost For Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మౌలిక వసతుల విప్లవానికి శ్రీకారం చుడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో రూ. 5,600 కోట్లతో రూపుదిద్దుకున్న ఈ స్మార్ట్ ఎయిర్‌పోర్ట్‌తో పాటు విశాఖ సెమీకండక్టర్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ట్రాన్స్‌మిషన్, జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారం, వాటి ప్రాముఖ్యతపై ప్రత్యేక కథనం.

Read more
ఆంధ్రప్రదేశ్

ప్రత్యర్థులకు నారా లోకేష్ పంచ్.. ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా! Arthamainda Raja? Lokesh Viral Speech

భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా.. విమర్శకుల నోళ్లు మూయించేలా ‘ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా!’ అంటూ నారా లోకేష్ వ్యంగ్యంగా ఇచ్చిన పవర్ ఫుల్ పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read more
ఆంధ్రప్రదేశ్

ప్రధాని ముందే తడబడిన కేంద్రమంత్రి / Union Minister Big Slip of Tongue Viral

భోగాపురం విమానాశ్రయ సభలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సభలో ప్రసంగిస్తున్న కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ వేదికపై ఉన్న నాయకుల పేర్లు, వారి పదవులను ప్రస్తావించేటప్పుడు ఒక్కసారిగా తడబడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల స్థానాలను మార్చి పలకడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రధాని మోదీ సమక్షంలోనే ఈ చిన్న తడబాటు జరగడంతో దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

Read more
ఆంధ్రప్రదేశ్క్రీడలుజాతీయ వార్తలుతెలంగాణ

2027 క్రికెట్ ప్రపంచ కప్ వేదికలను ప్రకటించిన ఐసీసీ: ఆఫ్రికాలో 12 స్టేడియంలలో పోరు / ICC Announces 12 Venues for 2027 Cricket World Cup

2027 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ కోసం దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియాల్లోని 12 వేదికలను ఐసీసీ ప్రకటించింది. 24 ఏళ్ల తర్వాత ఆఫ్రికాకు వస్తున్న ఈ టోర్నీలో మొత్తం 57 మ్యాచ్‌లు జరగనుండగా, వాండరర్స్ స్టేడియంలో ఫైనల్ పోరు జరగనుంది.

Read more
ఆంధ్రప్రదేశ్ఆధ్యాత్మికంతెలంగాణ

భగవద్గీతలోని 700 శ్లోకాలు వల్లించిన ఐదేళ్ల శ్రీకృత్: అమెరికాలో స్వర్ణ పతకంతో సత్కారం / 5-Year-Old Indian Boy Recites 700 Gita Shlokas in US, Honored with Gold Medal

సాంస్కృతిక విలువలను విదేశాల్లో సైతం నిలబెట్టుకోవడం ప్రవాస భారతీయులలో పెరుగుతున్న ఆధ్యాత్మిక చైతన్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వృత్తిరీత్యా ఇతర దేశాల్లో నివసిస్తున్నప్పటికీ తమ మూలాలను, ధర్మ ప్రాముఖ్యతను

Read more
ఆంధ్రప్రదేశ్

ఏపీలో రూ.5,750 కోట్ల పెట్టుబడితో హరిత విద్యుత్ ప్రాజెక్టు: పత్తికొండలో భూమిపూజ పూర్తి / AP Emerges as Global Investment Hub with Green Energy Push!

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో రూ.5,750 కోట్ల అంచనా వ్యయంతో టాటా పవర్, సుజ్లాన్ సంయుక్త ఆధ్వర్యంలో 800 మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ నిర్వహించారు. ఐటీ, విద్యుత్ శాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఈ ప్రాజెక్టు అడుగులు వేస్తోంది.

Read more
ఆంధ్రప్రదేశ్

కర్నూలులో రూ.5,750 కోట్ల గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుకు భూమిపూజ: ఏపీ పారిశ్రామిక రంగానికి కొత్త కాంతి! AP Emerges as Global Investment Hub with Green Energy Push!

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతిలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. కర్నూలు జిల్లా పత్తికొండలో రూ.5,750 కోట్ల అంచనా వ్యయంతో టాటా పవర్, సుజ్లాన్ సంయుక్త ఆధ్వర్యంలో 800 మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే క్రమంలో ఇది కీలక పరిణామం.

Read more
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళంలో వైసీపీ శ్రేణుల హంగామా: విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్సైపై దాడి / Srikakulam: YCP Cadre Attacks On-Duty Woman Sub-Inspector

శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా ఎస్సై పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించి, భౌతిక దాడులకు పూనుకున్నాయి. అడ్డుకున్న పోలీసులను తోసేసి గాయపరచడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించగా, ఈ ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

Read more
ఆంధ్రప్రదేశ్తెలంగాణ

చేరువుగట్టు అగ్నిప్రమాద బాధితులకు ఆర్యవైశ్య మహాసభ అండ: రూ. 2 లక్షల ఆర్థిక సాయం / Arya Vysya Mahasabha Gives ₹2 Lakh Aid to Fire Victims

చేరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఇటీవల జరిగిన ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన రెండు ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అండగా నిలిచింది. రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ బాధిత కుటుంబాలకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

Read more