ప్రత్యర్థులకు నారా లోకేష్ పంచ్.. ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా! Arthamainda Raja? Lokesh Viral Speech
ఎర్రబస్సు కూడా రాని ఊరికి విమానాశ్రయం దేనికంటూ గతంలో పరిహసించిన ప్రత్యర్థులకు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాటకీయ శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర ప్రజలను, ఈ ప్రాంతాన్ని తక్కువ చేసి మాట్లాడిన వారికి భోగాపురం వేదిక మీది నుంచే సమాధానం చెప్పారు. ఎర్రబస్సు రాలేదన్న చోటే ఈరోజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చిందని, ఎయిర్ బస్లు ల్యాండ్ అవ్వడమే కాకుండా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అడుగుపెట్టారని ఎద్దేవా చేశారు. విమర్శకుల నోళ్లు మూయించేలా ‘ఇదే మన ఉత్తరాంధ్ర దెబ్బ… అర్థమైందా రాజా!’ అంటూ నారా లోకేష్ వ్యంగ్యంగా ఇచ్చిన పవర్ ఫుల్ పంచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Minister Nara Lokesh delivered a dramatic and sharp counter to opposition leaders who once mocked that a region lacking even a basic red bus service didn’t need an airport. Answering those who looked down upon Uttarandhra, Lokesh pointed out that the very same land now hosts an international airport where airbuses land and Prime Minister Narendra Modi himself arrived. Delivering his signature viral punchline, “This is the power of Uttarandhra… Arthamainda Raja?”, Nara Lokesh’s powerful speech has taken social media by storm.
తాజా వార్తలు

డేటా సెంటర్ల చుట్టూ దుమారం.. నిజం ఎక్కడ? Vizag Data Centre Push Faces Water, Green Concerns
August 20, 2026, 7:04 AM IST

Dr Ainapurapu Receives National Anubhav Award 2026
August 18, 2026, 6:47 PM IST

దక్షిణాదిపై గురి.. తెలంగాణకు చోటేదీ? BJP’s New National Team Leaves Telangana Out of Southern Equation
August 18, 2026, 7:41 AM IST

అసెంబ్లీ వద్దు.. శాసనమండలి ముద్దు – ఇదేం తీరు? YSRCP Bets on Council as Assembly Boycott Continues
August 13, 2026, 7:15 AM IST

వైసీపీకి డీఎస్సీ ఆక్సిజన్.. పాలపొంగేనా? DSC Row Gives YSRCP Fresh Political Momentum in Andhra Pradesh
August 11, 2026, 7:01 PM IST

ఖచ్చితంగా