కృష్ణా డెల్టాకు నీటి కష్టాలు.. ఖరీఫ్లో వరి వద్దన్న ఏపీ ప్రభుత్వంLow Reservoir Levels Prompt Crop Advisory for Krishna Delta Farmers
జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడం, పట్టిసీమ పంపింగ్పై అనిశ్చితి నెలకొనడంతో కృష్ణా డెల్టా రైతులు ఖరీఫ్లో వరి సాగు చేయవద్దని ఏపీ ప్రభుత్వం సూచించింది. పెట్టుబడి నష్టాలు నివారించేందుకు తక్కువ నీటితో పండే ఆరతడి పంటలను ఎంచుకోవాలని కోరింది.
Read more