Author: CNR

తెలంగాణ

కొమురవెల్లిలో పచ్చజెండా: టార్గెట్ 2029కి బీజేపీ రైల్వే రూట్Flagging off at Komuravelli: BJP Lays Railway Tracks for Target 2029 in Telangana

ఆదివారం కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంతో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అడుగులు వేగవంతం చేసింది. టార్గెట్ 2029 లక్ష్యంగా రూపాయలు 47 వేల కోట్లతో ప్రాజెక్టులు, బుల్లెట్ రైళ్లు, యాదాద్రికి ఎంఎంటీఎస్ వంటి పనులతో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ వేస్తున్న రైల్వే రూట్ వ్యూహంపై ప్రత్యేక కథనం.

Read more
తెలంగాణ

జై యువ నినాదంతో రేవంత్ రెడ్డి: జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చRevanth Reddy Pushes ‘Jai Yuva’ Agenda: Calls for Youth Quota and Lower Contesting Age in Elections

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘జై యువ’ నినాదంతో జాతీయ స్థాయిలో కొత్త చర్చకు తెరలేపారు. చట్టసభల్లో పోటీకి వయోపరిమితిని 21 ఏళ్లకు తగ్గించాలని, జాతీయ పరీక్షల వైఫల్యాలపై కేంద్రం జవాబుదారీగా ఉండాలని కోరారు. ఈ ప్రతిపాదనల వెనుక ఉన్న రాజకీయ విశ్లేషణ.

Read more
ఆంధ్రప్రదేశ్

డూప్లికేట్ ఓట్లపై SIR దృష్టి.. రాయలసీమ లెక్కల్లో భారీ వ్యత్యాసంSIR Review Flags Major Voter-List Discrepancies Across Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో SIR ప్రక్రియ సందర్భంగా డూప్లికేట్ ఓట్లు, చిరునామాల్లో లేని ఓటర్లు, పాత జాబితాలతో మ్యాపింగ్‌కు సంబంధించిన భారీ లెక్కలు వెలుగుచూశాయి. కడప, కర్నూలు, అనంతపురం సహా 5 జిల్లాల్లో కనిపించిన వ్యత్యాసాలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Read more
ఆంధ్రప్రదేశ్

ఏపీలో 7 వేల ఎకరాల్లో మడ అడవుల పునరుద్ధరణ: పవన్ కల్యాణ్Andhra Pradesh Restores Nearly 7,000 Acres of Mangroves, Targets 4,000 More

ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్లలో దాదాపు 7 వేల ఎకరాల్లో మడ అడవులను పునరుద్ధరించినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు. తుఫాన్లు, ఉప్పెనలు, సముద్ర కోత నుంచి తీరప్రాంతాన్ని రక్షించేందుకు 2026–27లో మరో 4 వేల ఎకరాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

Read more
ఆంధ్రప్రదేశ్

భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఏపీ అభివృద్ధికి కొత్త ఊపు I Bhogapuram Airport Opens a New Growth Chapter for Andhra Pradesh

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి. పరిశ్రమలు, డేటా సెంటర్లు, ఆటోమొబైల్ పెట్టుబడులు, మౌలిక వసతుల విస్తరణతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశలు వ్యక్తమవుతున్నాయి.

Read more
జాతీయ వార్తలుఆంధ్రప్రదేశ్తెలంగాణ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా: యువత ఉద్యమానికి ఎన్డీఏ తలవంచిందా? Dharmendra Pradhan Resigns as Youth Protests Intensify Over NEET Row

నీట్ పేపర్ లీక్ వివాదంపై దేశవ్యాప్తంగా యువత నిరసనలు కొనసాగుతున్న వేళ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఈ పరిణామాన్ని సీజేపీ ఉద్యమం, ప్రతిపక్షాల ఒత్తిడి సాధించిన కీలక రాజకీయ విజయంగా వారి మద్దతుదారులు అభివర్ణిస్తున్నారు.

Read more
ఆంధ్రప్రదేశ్

బడికి మహర్దశ.. మౌలిక వసతుల కోసం ప్రత్యేక విరాళాల పోర్టల్Andhra Pradesh Launches Donation Portal to Support Government School Infrastructure

ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “బడి కోసం మన విరాళం” పేరుతో ప్రత్యేక పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దాతలు తమకు నచ్చిన విద్యాసంస్థను ఎంపిక చేసుకుని అవసరమైన సదుపాయాలకు సహకరించవచ్చు.

Read more
ఆంధ్రప్రదేశ్

రంపచోడవరంలో చంద్రబాబు, లోకేష్ మధ్యాహ్న భోజనం | Chandrababu & Lokesh Have Midday Meal With Students

విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. “ఇంకొంచెం వేయమ్మ… మరికొంచెం పెట్టు” అంటూ లోకేష్ సరదాగా స్పందించారు.

Read more
ఆంధ్రప్రదేశ్

రంపచోడవరంలో విద్యార్థులతో చంద్రబాబు, లోకేష్ భోజనం: పాఠశాలల్లో విద్యార్థుల పోషకాహారంపై సీఎం కీలక ఆదేశాలు.. CM Chandrababu, Minister Lokesh share meal with students, stress nutritional food in schools

రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలల్లో విద్యార్థుల ఎదుగుదలకు తగినట్లుగా మిల్లెట్ చిక్కీలు, రాగి జావ అందించాలని, రీజినల్ మెనూతో పాటు విద్యార్థుల ఆరోగ్య వివరాలను సంజీవని డేటాతో అనుసంధానించి నాణ్యమైన పోషకాహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read more