కొమురవెల్లిలో పచ్చజెండా: టార్గెట్ 2029కి బీజేపీ రైల్వే రూట్Flagging off at Komuravelli: BJP Lays Railway Tracks for Target 2029 in Telangana
ఆదివారం కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంతో తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అడుగులు వేగవంతం చేసింది. టార్గెట్ 2029 లక్ష్యంగా రూపాయలు 47 వేల కోట్లతో ప్రాజెక్టులు, బుల్లెట్ రైళ్లు, యాదాద్రికి ఎంఎంటీఎస్ వంటి పనులతో ప్రజలకు చేరువయ్యేందుకు బీజేపీ వేస్తున్న రైల్వే రూట్ వ్యూహంపై ప్రత్యేక కథనం.
Read more