ఆంధ్రప్రదేశ్ఆధ్యాత్మికంతెలంగాణ

Micro Artist Vandana Creates History on Rice Grains

బియ్యపు గింజలపై రామనామ చరిత్ర

హైదరాబాద్: అంకితభావం, అపారమైన ఏకాగ్రత ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు ప్రముఖ సూక్ష్మకళాకారిణి (Micro Artist) వందన. కంటికి కనిపించని సూక్ష్మమైన బియ్యపు గింజలపైనే తన అక్షర విన్యాసాలను చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. బియ్యపు గింజలపై శ్రీరామ నామాలను లిఖించడం ఆమె ప్రత్యేకత. ఇప్పటివరకు వందన ఏకంగా 12,22,222 బియ్యపు గింజలపై రాసి సరికొత్త చరిత్ర సృష్టించారు. అశేష భక్తులను మరింతగా భక్తి మార్గాన పయనించేలా ఆమె చేస్తున్న ఈ శ్రీరామ నామ యజ్ఞం, అసాధారణ ప్రతిభ తెలుగువారందరికీ గర్వకారణంగా నిలుస్తోంది.

స్వచ్ఛంద రక్తదానంపై అవగాహన

తాజా వార్తలు

ఈ వార్తను షేర్ చేయండి

CNR

సీనియర్ డిజిటల్ జర్నలిస్ట్, పొలిటికల్ ఎడిటర్. సమకాలీన రాజకీయ పరిణామాలు, సామాజిక సమస్యలు, అభివృద్ధి వార్తలపై పదునైన విశ్లేషణలు అందిస్తూ, ప్రజల గొంతుకగా నిష్పక్షపాత సమాచారాన్ని సమాజం ముందుకు తీసుకురావడమే నా ప్రధాన ధ్యేయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *