విజయసాయి వర్సెస్ సజ్జల: లోకల్ ఎన్నికల ముందు వైసీపీలో కొత్త చర్చ | Vijayasai Reddy’s Allegations Spark Fresh Debate Inside YSRCP
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలను సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీలో జగన్ ఒక్కరే ఏకైక నాయకుడని, మిగిలిన వారంతా సాధారణ కార్యకర్తలమేనని స్పష్టం చేశారు. కేవలం మీడియా ప్రచారం కోసమే విజయసాయి రెడ్డి ఇలాంటి అసత్య వ్యాఖ్యలు చేస్తున్నారని, వైసీపీ శ్రేణులు ఇలాంటి తప్పుడు ప్రచారాలను పట్టించుకోవద్దని పిలుపునిచ్చారు.
Read more